నిరుపేదలకు అండగా నవతెలంగాణ మనూర్ తాసిల్దార్ తారాసింగ్

371చూసినవారు
నిరుపేదలకు అండగా నవతెలంగాణ మనూర్ తాసిల్దార్ తారాసింగ్
నిరుపేదలకు అండగా నవతెలంగాణ పత్రిక పనిచేస్తుందని మనూర్ తాసిల్దార్ కేతవత్ తారా సింగ్ నవతెలంగాణ క్యాలెండర్ ను శనివారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. సమాజంలో జరుగుతున్న ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడంలో ఈ పత్రిక సఫలీకృతం చేస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ అబ్దుల్ మంగ్ని, పవన్ కుమార్ సీనియర్ అసిస్టెంట్, తాజోద్దీన్ గిర్దవారి, జాన్సన్జూనియర్ అసిస్టెంట్, విట్టల్ రెడ్డి, యోహాన్ వి ఆర్ ఎ, జనార్ధన్, మోయిన్, కిరణ్, రాజు రిపోర్టర్ రాములు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్