సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామ శివారులో గల రేణుక ఎల్లమ్మ ఆలయ నిర్మాణం కోసం శనివారం గ్రామస్తులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. పురాతనమైన రేణుక ఎల్లమ్మ గుడి తీసివేసి నూతనంగా నిర్మిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజలు, తదితరులు ఉన్నారు.