సిఐటియుతోనే కార్మికుల సంక్షేమం

81చూసినవారు
సిఐటియుతోనే కార్మికుల సంక్షేమం
సిఐటియుతోనే కార్మికుల సంక్షేమం సాధ్యమని రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్ అన్నారు. రామచంద్రాపురంలో తోషిబా కార్మికుల సమావేశం సోమవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అనేక పరిశ్రమల్లో మెరుగైన వేతన ఒప్పందం చేసిన ఘనత సిఐటియుకే ఉందని చెప్పారు. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజయ్య, జిల్లా అధ్యక్షుడు మల్లేశం కార్మికులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్