ఛత్రపతి శివాజీ జయంతి వేడుకల్లో పాల్గొన్నా జెడ్పీటీసీ

364చూసినవారు
ఛత్రపతి శివాజీ జయంతి వేడుకల్లో పాల్గొన్నా జెడ్పీటీసీ
గ్రామంలో ఘనంగా జరిగిన ఛత్రపతి శివాజీ జయంతి వేడుకల్లో జెడ్పీటీసీ రాథోడ్ లక్ష్మీ బాయి రవీందర్ నాయక్ పాల్గొన్నారు.
ఆదివారం నారాయణ్ ఖేడ్ మండలం లోని ర్యకల్ గ్రామంలో ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా శివాజీ విగ్రానికి పూల మాల వేసి నివాళి అర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లడుతూ శివాజీ మహారాజ్ జీవితం యువతకి ఎంతో ఆదర్శం అని అన్నారు.అతని పరిపాలన రాజతంత్రం, యుద్ధ నైపుణ్యం, నేటి తరాలకు ఆదర్శం అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అద్యక్షులు సాయ గౌడ్, పండరి, గ్రామ యువత మరియు ప్రజలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్