విస్తరిస్తున్న వారాంతపు మార్కెట్

1570చూసినవారు
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో వారంతపు మార్కెట్ విస్తరిస్తోంది. ఇప్పటికే గ్రామంలోని ప్రధాన బస్టాండ్ రోడ్డు నుంచి గాంధీ నగర్ చౌరస్తా వరకు పెద్ద ఎత్తున మార్కెట్ జరుగుతోంది. చిరు వ్యాపారులు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మకాలు జరుపుతున్నారు. దీంతో కొనుగోలుదారుల సంఖ్య కూడా పెరుగుతోంది. అమ్మకం దారిలో కొనుగోలుదారులతో బుధవారం మార్కెట్ కళకళలాడుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్