రామచంద్రాపురంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి

74చూసినవారు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రాపురం పట్టణంలో తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. చాకలి ఐలమ్మ విగ్రహానికి మంగళవారం కార్పొరేటర్ పుష్ప నగేష్ యాదవ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటి డైరెక్టర్ ఐలేష్ యాదవ్, రజక, సంఘ నాయకులు నరసింహ, బిక్షపతి ప్రభు, సాయి, నరసింహ, యాదగిరి, రజక సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్