పేదింటి పెళ్లికి ఆర్థిక సాయం

54చూసినవారు
పేదింటి పెళ్లికి ఆర్థిక సాయం
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు నారబోయిన శ్రీనివాస్, గ్రామ మత్స్యశాఖ అధ్యక్షుడు నర్సింలు, అడ్వకేట్ ప్రదీప్, వార్డు సభ్యుడు శివశంకర్ సంయుక్తంగా ముందుకు వచ్చి పేదింటి పెళ్లికి 10వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని శుక్రవారం అందించారు. మద్దూరి సుభాష్ 50 కేజీల బియ్యం అందజేశారు. నీలం మధు సేవా కార్యక్రమాలతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్