ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం

85చూసినవారు
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో వాతావరణం పూర్తిగా చల్లబడింది. శనివారం తెల్లవారుజాము నుంచి భారీగా మేఘాలు కమ్ముకొని ఏకధాటిగా వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి పలు కాలనీలు రోడ్లు లోతట్టు ప్రాంతాలని జలమయంగా మారాయి. జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. మూడు రోజులపాటు అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

సంబంధిత పోస్ట్