భక్తిశ్రద్ధలతో కలశ యాత్ర ఊరేగింపు

76చూసినవారు
సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో ఉగాది పండుగను పురస్కరించుకొని ఒడిశా బీహార్ రాష్ట్రాలకు చెందిన మహిళలు కలశ యాత్రను మంగళవారం నిర్వహించారు. ఈ యాత్రలో మున్సిపల్ కౌన్సిలర్ చంద్రారెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొని దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్