ముస్లిం సోదరులకు నాయకుల అలయ్ బలయ్

78చూసినవారు
సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో గురువారం రంజాన్ వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక మసీదులలో జరిగిన సామూహిక ప్రార్ధనలకు మాజీ జడ్పిటిసి బాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ రవీందర్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు అలయ్ బలయ్ చేస్తూ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్