దేశంలోనే అతిపెద్ద మసీదు.. హైదరాబాద్‌లో!

1903చూసినవారు
దేశంలోనే అతిపెద్ద మసీదు.. హైదరాబాద్‌లో!
భారతదేశంలోని పురాతన, అతిపెద్ద మసీదులలో.. మక్కా మసీదు ఒకటి. ఈ మసీదును 1694లో మక్కా నుంచి తెచ్చిన మట్టి, ఇటుకలతో మొఘల్ చక్రవర్తియైన ఔరంగజేబు కట్టించారు. అందుకే దీనిని మక్కా మసీదు అంటారు. 75 అడుగుల ఎత్తైన ఈ మసీదులో ఒకేసారి 10 వేల మంది కూర్చునే అవకాశం ఉంది. ఈ మసీదు హైదరాబాద్‌లోని పాతబస్తీలో చౌమహల్లా ప్యాలెస్, లాడ్ బజార్, చార్మినార్ తదితర చారిత్రక ప్రదేశాలకు సమీపంలో ఉంది.

సంబంధిత పోస్ట్