ఎంపీగా నామినేషన్ దాఖలు చేసిన నీలం మధు

85చూసినవారు
ఎంపీగా నామినేషన్ దాఖలు చేసిన నీలం మధు
నీలం మధు ముదిరాజ్ ఎంపీ అభ్యర్థిగా శనివారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానుల సమక్షంలో ర్యాలీగా వెళ్లి మెదక్ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ దాఖలు చేశారు. అశేష జనవాహినితో మెదక్ పట్టణం జన సముద్రంలా మారింది.

సంబంధిత పోస్ట్