పార్టీ సభ్యత్వం ఆన్ లైన్ ద్వారా మాత్రమే చేసుకొనే అవకాశం ఉంది

79చూసినవారు
రాష్ట్రంలోని అత్యధిక బీజేపీ సభ్యత్వాలు జిల్లా నుంచే చేయించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి అన్నారు. సంగారెడ్డిలో బీజేపీ సభ్యత్వ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ. పార్టీ సభ్యత్వం ఆన్ లైన్ ద్వారా మాత్రమే చేసుకొనే అవకాశం ఉందని చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజేశ్వర రావు దేశ్పాండే పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్