బిజెపిలో చేరిన రాళ్లకత్వ బీఆర్ఎస్ నాయకుడు

65చూసినవారు
బిజెపిలో చేరిన రాళ్లకత్వ బీఆర్ఎస్ నాయకుడు
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం రాళ్లకత్వ గ్రామానికి చెందిన ఎంబరి మహేష్ బిఆర్ఎస్ పార్టీకి బుధవారం రాజీనామా చేసి మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు సమక్షంలో కాషాయ జెండా కప్పుకున్నాడు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు బిజెపిలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో బిజెపి జిన్నారం మండల అధ్యక్షుడు కొత్త కాపు జగన్ రెడ్డి భూత్ అధ్యక్షుడు మహేష్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్