వర్షంతో ఊరట

74చూసినవారు
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో శనివారం ఉదయం వాతావరణం పూర్తిగా చల్లబడి 15 నిమిషాల పాటు వర్షం కురిసింది. దీంతో ఎండల తీవ్రత కు అల్లాడుతున్న మండల ప్రజలకు వర్షంతో ఉపశమనం లభించింది. ఆకాశం పూర్తిగా మేఘావృతంగా మారగా వాతావరణం చల్లబడి చల్లని గాలులు విచాయి. ఉష్ణోగ్రతల్లో మార్పుల కారణంగా చిరుజల్లులు పడ్డాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్