బొల్లారం పారిశ్రామిక వాడలో స్వీప్ ఆక్టివిటీ

70చూసినవారు
సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని పారిశ్రామిక వాడలో గల థర్మల్ సిస్టమ్స్ పరిశ్రమలో మున్సిపల్ అధికారులు స్వీప్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మంగతాయారు ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కార్మికులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పారిశ్రామిక ప్రతినిధులు, ఆర్వో శ్రీధర్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్