దేవాలయాలను దర్శించుకున్న కార్పొరేటర్

73చూసినవారు
దేవాలయాలను దర్శించుకున్న కార్పొరేటర్
సంగారెడ్డి జిల్లా భారతి నగర్ డివిజన్ రామచంద్రపురం డివిజన్ పరిధిలో ని వివిధ దేవాలయాల్లో బుధవారం ఆర్. సి పుర్ కార్పొరేటర్ పుష్ప నగేష్ సీతారాముల కళ్యాణం మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆమెను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉత్సవ నిర్వాహకులు మహిళలు స్థానికులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్