వడగాలులతో జనాలు ఉక్కిరిబిక్కిరి

83చూసినవారు
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో భారీగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆదివారం 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో తీవ్రమైన వేడి గాలులు మండల ప్రజలను, వాహనదారులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ప్రధాన రోడ్లు కాలనీ రోడ్లు జనాలు లేక నిర్మాణస్యంగా కనిపిస్తున్నాయి. భూమి కాంక్రీటు అనే తేడా లేకుండా వేడి దడ పుట్టిస్తోంది. భగభగ మండుతూ భానుడు ప్రతాపం చూపుతున్నాడు.

సంబంధిత పోస్ట్