సీతారాముల ఊరేగింపు శోభయాత్ర

63చూసినవారు
సీతారాముల ఊరేగింపు శోభయాత్ర
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలోని శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం సీతారాముల ఉత్సవమూర్తులను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రధాన వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు యువకులు మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్