వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలలో ఎమ్మెల్యే

66చూసినవారు
వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలలో ఎమ్మెల్యే
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని భారతి నగర్, రామచంద్రపురం డివిజన్, అమీన్పూర్ మున్సిపాలిటీ, పటాన్చెరు మండల పరిధిలోని ఇంద్రేశం గ్రామాలలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను ఆదివారం పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మండప నిర్వహకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్