బండి సంజయ్ ను కలిసిన బిజెపి నాయకులు

75చూసినవారు
బండి సంజయ్ ను కలిసిన బిజెపి నాయకులు
కేంద్ర మంత్రిగా నియమితులైన బండి సంజయ్ ని సంగారెడ్డి బిజెపి నాయకులు ఢిల్లీలో సోమవారం కలిశారు. వారికి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు జగన్, రవి శంకర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్