శివాజీ నగర్ లో అంధకారం

586చూసినవారు
సంగారెడ్డి పట్టణం 23వ వార్డు పరిధిలోని శివాజీ నగర్ లో ఉన్న సంగమేశ్వర స్వామి దేవాలయం ఏరియాలో శుక్రవారం రాత్రి వీధి దీపాలు వెలగడం లేదు. కాలనీలో అంధకారం నెలకొంది. వీధి దీపాలకు మరమ్మత్తులు చేయించి వెలిగించేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్