ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు

535చూసినవారు
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఐటిఐ సమీపంలో గురువారం రాత్రి ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని నిర్వహించారు. మెదక్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ముస్లిం సోదరులు రంజాన్ మాసాన్ని పవిత్రంగా భావిస్తారని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్