సాయిబాబా దేవాలయంలో జగ్గారెడ్డి ప్రత్యేక పూజలు

62చూసినవారు
సంగారెడ్డి పట్టణం ప్రశాంత్ నగర్ లోని సాయిబాబా దేవాలయంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గురువారం ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. దేవాలయ ఆవరణలో నిర్వహించిన భజన కార్యక్రమంలో పాల్గొని పాటలు పాడారు. దేవాలయ కమిటీ సభ్యులు జగ్గారెడ్డిని ఘనంగా సన్మానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్