బిజెపి ఓటమి లక్ష్యంగా పనిచేద్దాం

66చూసినవారు
బిజెపి ఓటమి లక్ష్యంగా పనిచేద్దాం
పార్లమెంటు ఎన్నికల్లో బిజెపిని ఓడించేందుకు కృషి చేద్దామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సాగర్, చుక్కా రాములు అన్నారు. సంగారెడ్డిలో గురువారం ఎన్నికల సభ నిర్వహించారు. వారు మాట్లాడుతూ బీజేపీ మతతత్వ రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జయరాజ్, కార్యదర్శి వర్గ సభ్యులు మల్లేశం, రాజయ్య, మాణిక్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్