ఘనంగా శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం

78చూసినవారు
సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి లోని శ్రీ సీతారామాంజనేయ హరిహర క్షేత్రంలో గురువారం శ్రీరామ పట్టాభిషేకం మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి వైదిక పర్యవేక్షణలో కార్యక్రమం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని తిలకించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్