మూడో టెస్టుకు సర్ఫరాజ్ ఎంట్రీ?

85చూసినవారు
మూడో టెస్టుకు సర్ఫరాజ్ ఎంట్రీ?
ఈ నెల 15 నుంచి రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్-భారత్ మూడో టెస్టు జరుగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా జట్టులో పలు మార్పులు చేసే అవకాశం ఉంది. వరుసగా విఫలమవుతున్న వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ స్థానంలో ధ్రువ్ జురేల్‌ను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అలాగే, సర్ఫరాజ్ ఖాన్ కూడా తుది జట్లులో ఆడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. శ్రేయస్ అయ్యర్ స్థానంలో అతడు ఆడనున్నట్లు టాక్. రతజ్ పాటీదార్ జట్టులో కొనసాగనున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్