రెండో దశ పోలింగ్ వివరాలు..

79చూసినవారు
రెండో దశ పోలింగ్ వివరాలు..
రేపు దేశంలోని 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 88 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. 1202 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. 1.67 లక్షల పోలింగ్ స్టేషన్లలో 16 కోట్ల మంది ఓటర్లు నాయకుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. 34.8 లక్షల మంది తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కొన్ని ప్రాంతాల్లో మినహా అన్ని ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్