రెండో రౌండ్.. ముందంజలో తీన్మార్ మల్లన్న

18338చూసినవారు
రెండో రౌండ్.. ముందంజలో తీన్మార్ మల్లన్న
నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రెండు రౌండ్ లలో 1.92 లక్షల మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 14,672 ఓట్ల మెజార్టీతో ఆధిక్యంలో ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి రెండో స్థానంలో ఉన్నారు.

కాంగ్రెస్ - 70,785 (తీన్మార్ మల్లన్న)
బీఆర్ఎస్ - 56,113 (రాకేష్ రెడ్డి)
బీజేపీ - 24,236 (ప్రేమెందర్ రెడ్డి)
అశోక్ పాలకూరి - 20,037 (ఇండిపెండెంట్)

సంబంధిత పోస్ట్