ప్రజ్వల్ రేవణ్న కేసులో షాకింగ్ ట్విస్ట్!

58చూసినవారు
ప్రజ్వల్ రేవణ్న కేసులో షాకింగ్ ట్విస్ట్!
కర్ణాటక జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కేసులో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులమని చెప్పుకుంటూ పలువురు తనపై బలవంతంగా నకిలీ కేసు పెట్టారని ఓ మహిళ ఆరోపించింది. దీనిపై జేడీఎస్ అధినేత కుమారస్వామి స్పందించారు. ఫిర్యాదు చేయకుంటే వ్యభిచారం కేసు పెడతామని సిట్ అధికారులు బాధిత మహిళలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. మరోవైపు ఈ కేసులో తమపై 700 మంది మహిళలు ఫిర్యాదు చేశారన్న వార్తలను జాతీయ మహిళా కమిషన్ ఖండించింది.

సంబంధిత పోస్ట్