KKRను ఛాంపియన్‌గా నిలిపిన శ్రేయస్

80చూసినవారు
KKRను ఛాంపియన్‌గా నిలిపిన శ్రేయస్
ఐపీఎల్-2024 విజేతగా కేకేఆర్ నిలవడంలో ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా కీలక పాత్ర పోషించారు. సీజన్ ప్రారంభానికి ముందు అతను చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నారు. గాయం బారిన పడటం, టెస్ట్ జట్టులో స్థానం కోల్పోవడం, బీసీసీఐ కాంట్రాక్టు దక్కకపోవడం ఇలా వరుసగా ఎదురుదెబ్బలు తగిలాయి. అయినా వీటన్నింటిని అధిగమించి ఐపీఎల్లో KKR సారథిగా, బ్యాటర్ గా రాణించి తన జట్టును ఛాంపియన్ గా నిలిపారు.

సంబంధిత పోస్ట్