కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నాయకులు

64చూసినవారు
రాయపోల్ మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మోహన్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కనకయ్య, మండల అధ్యక్షులు సుధాకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్