చేగుంట మండలం వెంకట్రావు పల్లె గ్రామంలో వర్షం కురిసింది. గత రాత్రి నుంచి వాతావరణం చల్లబడగా తెల్లవారుజాము నుంచి ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం పూర్తిగా తడిసిపోయి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.