మల్లన్న సాగర్ కట్టపై కాంగ్రెస్ జెండాలు

61చూసినవారు
మల్లన్న సాగర్ కట్టపై శుక్రవారం కాంగ్రెస్ జెండాలను ఆ పార్టీ నాయకులు ఏర్పాటు చేశారు. మల్లన్న సాగర్ ను మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించేందుకు వస్తున్నందుకు నిరసనగా కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. గజ్వేల్ ఏసిపి పురుషోత్తం జోక్యం చేసుకొని కాంగ్రెస్ నాయకులతో ఆందోళన విరమింప చేశారు.

సంబంధిత పోస్ట్