చేగుంట గ్రామపంచాయతీని తనిఖీ చేసిన డిపిఓ

85చూసినవారు
జిల్లాలో 96 శాతం ఇంటి పన్నుల వసూళ్లు పూర్తి చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య తెలిపారు. శనివారం చేగుంట మండలంలో పల్లె ప్రకృతి వనం, నర్సరీ, డంప్ యార్డ్లను పరిశీలించారు. అనంతరం చేగుంట గ్రామపంచాయతీని తనిఖీ చేశారు. సందర్భంగా మాట్లాడుతూ. జిల్లాలో ఎక్కడ కూడా నీటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. డంప్ యార్డులను తప్పకుండా వినియోగించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్