ఘనంగా శిశు మందిర్ భవనం ప్రారంభోత్సవం

555చూసినవారు
నార్సింగ్లో నిర్మించిన సరస్వతి శిశు మందిర్ భవన నిర్మాణాన్ని ఆదివారం ప్రారంభించారు. పూర్తిగా దాతలు సహకారంతో నిర్మించిన ఈ శిశు మందిర్ భవనానికి నార్సింగి జడ్పిటిసి సభ్యుడు కృష్ణారెడ్డి పూజా కార్యక్రమం, హోమం నిర్వహించారు. రామయంపేట మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి, రామచంద్రారెడ్డి, కృష్ణారెడ్డి శిశు మందిర్ ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్