కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే గతంలో కార్మికులకు మేలు

80చూసినవారు
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే గతంలో కార్మికులకు మేలు జరిగిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా ఆధ్వర్యంలో దుబ్బాక మున్సిపల్ కార్మికులకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు సల్కం మల్లేష్ యాదవ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్, PACS వైస్ చైర్మన్ కాల్వ నరేష్, దుబ్బాక మున్సిపాలిటీ అధ్యక్షుడు నర్మెట ఏసురెడ్డి లు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్