శేరిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

74చూసినవారు
నార్సింగి మండలం శేరిపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తహశీల్దార్ ఎండీ కరీం, ఏపీఎం అశోక్ శనివారం ప్రారంభించారు. మండల వ్యాప్తంగా ఐకేపీ ఆధ్వర్యంలో 5 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, రైతులు తాము పండించిన ధాన్యం దళారులకు విక్రయించకుండా కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి గిట్టుబాటు ధర పొందాలని సూచించారు.

సంబంధిత పోస్ట్