చందాపూర్ వరకు చేరుకున్న కాలేశ్వరం జలాలు

3682చూసినవారు
తొగుట మండలం కూడవెల్లి వాగులో గోదావరి కాలేశ్వరం జలాలు ప్రవహిస్తున్నాయి. బుధవారం ఉదయం చందాపూర్ వద్ద చెక్ డ్యాం నిండి ప్రవహిస్తుంది. రైతుల విజ్ఞాపన మేరకు మంగళవారం మధ్యాహ్నం కూడవెల్లి వాగులోకి కాలేశ్వరం జలాలను వదిలారు. దీంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్