కోహెడ: కాంగ్రెస్లో చేరిన వివిధ పార్టీల నేతలు

72చూసినవారు
కోహెడ మండలంలోని శ్రీ వేంకటేశ్వర ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. మంత్రి సమక్షంలో కోహెడ మండలంలో పలు గ్రామాల్లోని వివిధ పార్టీలకు సంబంధించిన నేతలు కాంగ్రెస్లో చేరారు. మంత్రి పొన్నం ప్రభాకర్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్