ఓటు హక్కు వినియోగించుకున్న కొమ్మూరి ప్రతాపరెడ్డి

2083చూసినవారు
చేర్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కుటుంబ సమేతంగా వచ్చి జనగామ నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్