మెదక్ తరలి వెళ్లిన తొగుట మండల నాయకులు

82చూసినవారు
మెదక్ తరలి వెళ్లిన తొగుట మండల నాయకులు
మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ శనివారం నామినేషన్ వేస్తున్న సందర్భంగా తొగుట మండలం నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మహిళ కార్యకర్తలు తరలి వెళ్లారు. తొగుట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు స్వామి, తోగుట మండలం ఎంపీపీ గాంధారి లతా నరేందర్ రెడ్డి, కిసాన్ సేన అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తరలి వెళ్లారు.

సంబంధిత పోస్ట్