హనుమాన్ జయంతి సందర్భంగా మంత్రి పొన్నం ప్రత్యేక పూజలు

544చూసినవారు
హనుమాన్ జయంతి సందర్భంగా అగ్రహారం హనుమాన్ ఆలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఆది శ్రీనివాస్తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా. ప్రజలు సుభిక్షంగా, సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరారు. స్వామి వారి దయ ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని కోరుతున్నట్లు తెలిపారు. ఆలయ అర్చకులను కలిసి మాట్లాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్