మిరుదొడ్డి: పెద్దమ్మ దేవాలయంలో చోరీ

1066చూసినవారు
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం లక్ష్మీ నగర్ గ్రామంలో అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోయారు. స్థానిక శ్రీ పెద్దమ్మ దేవాలయంలో తాళాలు ధ్వంసం చేసి అమ్మవారి విగ్రహంపై ఉన్న తులం నర బంగారం, వెండి వస్తువులు, హుండీ ధ్వంసం చేసి అందులోని నగదు ఎత్తుకెళ్లినట్లు ముదిరాజ్ సంఘం నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం ఘటనా స్థలం చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్