నెరవేరని హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతుంది

78చూసినవారు
నెరవేరని హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతుంది
నెరవేరని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి టిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మండల పార్టీ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి, జెడ్పిటిసి మంగమ్మ రామచంద్రం, ఎంపీపీ పాండుగౌడ్ పేర్కొన్నారు. మర్కుక్ మండలంలోని భవానందాపూర్, గంగాపూర్ - యూసుఫ్ ఖాన్ పల్లి గ్రామాలలో సోమవారం ఇంటింటికి బిఆర్ఎస్ పార్టీ ప్రచారం నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్