అవినీతి మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

53చూసినవారు
అవినీతి మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
దేశంలో, రాష్ట్రంలో గత పాలకుల అవినీతి అక్రమాలు, మోసాలను ఎండగట్టి, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం గజ్వేల్ మండలంలోని కొడకండ్లలో ముఖ్యకార్యకర్తల సమావేశం మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్