మాయ మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు

68చూసినవారు
మాయ మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు
మర్కుక్ మండల పరిధిలోని శివార్ వెంకటాపూర్ గ్రామంలో సోమవారం భారతీయ జనతా పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావుకు మద్దతుగా గ్రామంలో ఇంటి ఇంటి ప్రచారం చేయడం జరిగింది. ప్రచారాన్ని ఉద్దేశించి బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు సాయి రెడ్డి రాంరెడ్డి మాట్లాడుతూ భారతదేశం అభివృద్ధి దిశలో దూసుకుపోవడంతో దేశ ప్రధాని పెద్దన్న పాత్ర పోషిస్తున్న విషయం దేశ ప్రజలకు తెలిసిందిన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్