రోడ్డుకు సొంత నిధులతో మరమ్మతులు

83చూసినవారు
రోడ్డుకు సొంత నిధులతో మరమ్మతులు
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం కుకునూర్ పల్లి మండల కేంద్రం నుండి బోబ్బయిపల్లి, రామునిపల్లి గ్రామాలకు వెళ్లే రోడ్డు ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లన్నీ మరింత అధ్వానంగా మారాయి. ఈ పరిస్థితిని చూసిన బోబ్బయిపల్లి గ్రామానికి చెందిన యువకుడు కన్నెమైన సంపత్ తన స్వంత నిధులతో రోడ్డు పై మొరం పోసి తాత్కాలికంగా మర్మతులు చేపట్టారు. అధికారులు స్పందించి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్