ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలి

70చూసినవారు
ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలి
అధిక వర్షాలతో పూర్తిగా నిండిన చెరువులు, కుంటల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం. మనుచౌదరి అధికారులను ఆదేశించారు. అధిక వర్షాలతో పూర్తిగా నిండి ప్రమాదకరంగా మారిన గజ్వేల్ మండలం అక్కారం గ్రామంలో గల కోనాపురం చెరువును జిల్లా కలెక్టర్ మంగళవారం పరిశీలించారు.

ట్యాగ్స్ :