సీఎం రేవంత్ రెడ్డితో ముఖాముఖిలో పాల్గొన్న విద్యార్థులు

50చూసినవారు
సీఎం రేవంత్ రెడ్డితో ముఖాముఖిలో పాల్గొన్న విద్యార్థులు
ఇటీవల జరిగిన పదవ తరగతి ఫలితాల్లో లో 10 జిపిఏ సాధించిన నర్మెట్ట హైస్కూల్ విద్యార్థులు సోమవారం హైదరాబాద్ లోని హరిహర కళాభవన్ లో వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డితో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. నర్మెట పాఠశాలకు చెందిన విద్యార్థులు నంగునూరు హై స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్